Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారణాసి : శివలింగానికి కరోనా వైరస్ సోకుతుందనీ... మాస్క్ కట్టిన పూజారి!

Webdunia
మంగళవారం, 10 మార్చి 2020 (13:01 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఓ విచిత్ర సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న వారణాసిలో ఉన్న ఓ ఆలయంలో శివలింగానికి పూజారి మాస్క్ వేశారు. కరోనా వైరస్ కారణంగానే ఈ మాస్క్ వేసినట్టు పూజారి చెబుతున్నాడు. పైగా, శివలింగాన్ని ఎవరూ తాకొద్దని భక్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు. 
 
తన చర్యపై ఆ పూజారి స్పందిస్తూ, దేవుడికి కరోనా వైరస్‌ సోకుతుందనే భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కరోనా వైరస్‌పై అవగాహన కల్పించేందుకే శివలింగానికి మాస్క్‌ వేశామని పూజారి కృష్ణ ఆనంద్‌ పాండే స్పష్టం చేశారు. ఇక ఆలయానికి వచ్చే భక్తులు కూడా మాస్క్‌లు ధరించి వచ్చి తమ ఇష్టదైవాన్ని దర్శనం చేసుకుంటున్నారు. మొత్తంమీద పూజారి చేసిన పనికి భక్తులు కూడా ఒక్కసారి అవాక్కయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments