దేశంలో మళ్లీ కరోనా.. మాస్క్ తప్పనిసరి అవుతుందా?

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (22:22 IST)
భారతదేశంలో మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మాస్క్ ధరించడం తప్పనిసరి చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా, కరోనా వైరస్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం, చైనా, యునైటెడ్ స్టేట్స్ సహా దేశాలలో కరోనా వైరస్ వేగంగా పెరగడం ప్రారంభించింది. దీంతో భారత్‌లో దీని ప్రభావం పెరగకముందే ముందుజాగ్రత్త చర్యలను ముమ్మరం చేస్తున్నారు. 
 
ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. రాష్ట్రాల్లో కరోనాపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. 
 
సమావేశం తర్వాత నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ విలేకరులతో మాట్లాడుతూ, ప్రజలందరూ మళ్లీ మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేయాలి. బూస్టర్ వ్యాక్సినేషన్ తీసుకోని వారు తప్పనిసరిగా వేయించుకోవాలని కోరారు. భారతదేశంలోని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఫేస్ మాస్క్‌లను మళ్లీ తప్పనిసరి చేయవచ్చని అంటున్నారు
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జబర్దస్త్ నుంచి అందుకే వచ్చేశాను.. రష్మీ-సుధీర్ లవ్ ట్రాక్ గురించి చమ్మక్ చంద్ర ఏమన్నారు?

Vaishnavi: పురుష: నుంచి హీరోయిన్ వైష్ణవి పాత్ర ఫస్ట్ లుక్

ఛాంపియన్ కథ విన్నప్పుడు ఎమోషనల్ గా అనిపించింది : అనస్వర రాజన్

Jin: జిన్ లాంటి కొత్త ప్రయోగాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా : నిఖిల్ ఎం. గౌడ

SS Rajamouli: ఎస్‌ఎస్ రాజమౌళి పై జేమ్స్ కామెరాన్ కామెంట్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దేశ తొలి మిస్ ఇండియా మెహర్ ఇకలేరు...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

తర్వాతి కథనం
Show comments