Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొత్తగా మరో 4,528 కోవిడ్ పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 14 జనవరి 2022 (17:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో 4,528 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ కొత్త కేసులతో కలుపుకుంటే ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,93,860కు చేరింది. ఇందులో 20,61,039 మంది ఈ వైరస్ నుంచి విముక్తిపొందారు. 
 
అలాగే, ఇప్పటివరకు రాష్ట్రంలో ఈ వైరస్ బారినపడిన వారిలో 14,508 మంది మరణించారు. అలాగే, రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 18,313గా ఉన్నాయి. గత 24 గంటల్లో 418 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 
 
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో గడిచిన 24 గంటల్లో అనంతపురంలో 300, చిత్తూరులో 1,022, ఈస్ట్ గోదావరిలో 327, గుంటూరులో 337, కృష్ణాలో 166, కడపలో 236, కర్నూలులో 164, విశాఖపట్టణంలో 992, శ్రీకాకుళంలో 385 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments