Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కొత్తగా కరోనా కేసులు ఇవే... 14 నుంచి కర్ఫ్యూ ఎత్తివేత

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (16:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 70,757 సాంపిల్స్‌ని పరీక్షించగా 1,859 మంది కోవిడ్ 19 పాజిటివ్‌గా సోకినట్టు తేలింది. 
 
అలాగే కోవిడ్ వల్ల చిత్తూరులో నలుగురు, కృష్ణలో ముగ్గురు, తూర్పు గోదావరిలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, నెల్లూరులో ఒక్కరు, విశాఖపట్నంలో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. 
 
మరోవైపు, గడచిన 24 గంటల్లో 1,575 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. అలాగే నేటి వరకు రాష్ట్రంలో 2,54,53,520 సాంపిల్స్‌ని పరీక్షించారు.
 
ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 8688 ఉండగా వుంది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1988910, డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1956627, మొత్తం మరణాల సంఖ్య 13595గా వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments