Webdunia - Bharat's app for daily news and videos

Install App

చౌటుప్పల్ ఆగ్రో కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (16:21 IST)
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ మండలంలోని ధర్మోజిగూడలో ఉన్న ఆగ్రో కెమికల్‌ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. గురువారం ఉదయం ఫ్యాక్టరీలో వెల్డింగ్‌ పనులు చేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా నిప్పురవ్వలు ఎగిసిపడి మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి పరిశ్రమ మొత్తానికి విస్తరించాయి. రసాయన పరిశ్రమ కావడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో చుట్టుపక్కల భారీగా పొగలు కమ్ముకున్నాయి. 
 
ఈ అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులతో పాటు.. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అయితే, ఈ ప్రమాదంలో ప్రాణనష్టం లేకపోయినప్పటికీ భారీగా ఆస్తి నష్టం సంభవించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

ప్రముఖ నటి రజిత కి మాతృవియోగం

అగ్రనటులతో టీవీ షోలో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారా?

హరిహర వీరమల్లు విడుదలకు సిధ్ధమవుతోంది - డబ్బింగ్ షురూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments