దేశంలో కొత్తగా 18 వేల కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 10 జులై 2022 (10:31 IST)
దేశంలో కొత్తగా 18,257 మంది కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 18257 మందికి ఈ వైరస్ సోకింది. మరో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
కొవిడ్​ నుంచి తాజాగా 14,553 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.50 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.30 శాతానికి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.22 శాతంగా ఉంది. 
 
కాగా, ఈ కొత్త కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 4,36,22,651, అలాగే, ‬మొత్తం మరణాల సంఖ్య 5,25,428గా ఉండగా, యాక్టివ్ కేసులు 1,28,690గా ఉండగా, కోలుకున్నవారి సంఖ్య 4,29,68,533గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments