Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 30 వేల దిగువకు కోవిడ్ పాజిటివ్ కేసులు

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (09:41 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి బాగా తగ్గిపోయింది. దీంతో రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య కూడా బాగా తగ్గింది. ముఖ్యంగా, గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 27,409 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
అంతేకాకుండా గత 24 గంటల్లో 347 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం 4,23,127 కరోనా కేసులు యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే, దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 2.23 శాతానికి తగ్గింది. గత 24 గంటల్లో కొత్తగా 82,817 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్న కరోనా బాధితుల సంఖ్య 4,17,60,458గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments