Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరింతగా తగ్గిన కోవిడ్ కేసులు - మరణాలు 1072

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (10:24 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య బాగా తగ్గుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు గడిచిన 24 గంటల్లో 1,49,394 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 1072 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మృతులతో కలుపుకుంటే దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 5,00,055 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇదిలావుంటే, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 14,35,569 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు. కాగా, దేశంలో ఇప్పటివరకు 168.47 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments