Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరింతగా తగ్గిన కోవిడ్ కేసులు - మరణాలు 1072

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (10:24 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య బాగా తగ్గుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు గడిచిన 24 గంటల్లో 1,49,394 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 1072 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మృతులతో కలుపుకుంటే దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 5,00,055 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇదిలావుంటే, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 14,35,569 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు. కాగా, దేశంలో ఇప్పటివరకు 168.47 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments