Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మరో 1248 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (17:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఫలితంగా గత 24 గంటల్లో మరో 1248 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 58890 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఈ కేసులు నమోదయ్యాయి. 
 
దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసులు సంఖ్య 20,04,590కి పెరిగింది. వైరస్‌ బారినపడిన వారిలో మంగళవారం 1,715 మంది కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 19,77,163కు చేరింది. కరోనా వైరస్ సోకడం వల్ల మరో 15 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాలు 13,750కి చేరినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments