Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మరో 181 మందికి కరోనా పాజిటివ్

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (19:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి బాగా తగ్గిపోయింది. గత 24 గంటల్లో మొత్తం 31,957 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా, 181 మందికి పాజిటివ్ అని తేలింది. ఇదే సమయంలో 176 మంది నుంచి కోలుకున్నారు. 
 
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కరోనా వైరస్ బారినపడిన ఒక్కొక్కరు ప్రాణాలు  విడిచారు. అలాగే, ప్రస్తుతం రాష్ట్రంలో 2,011 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్సలు పొందుతున్నారు. 
 
గత 24 గంటల్లో నమోదైన కేసులతో కలుపుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 20,74,217కి చేరుకుంది. అలాగే, ఇప్పటివరకు 20,57,749 మంది కోలుకున్నారు. 14,457 మంది ప్రాణాలు కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments