Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మరో 181 మందికి కరోనా పాజిటివ్

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (19:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి బాగా తగ్గిపోయింది. గత 24 గంటల్లో మొత్తం 31,957 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా, 181 మందికి పాజిటివ్ అని తేలింది. ఇదే సమయంలో 176 మంది నుంచి కోలుకున్నారు. 
 
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కరోనా వైరస్ బారినపడిన ఒక్కొక్కరు ప్రాణాలు  విడిచారు. అలాగే, ప్రస్తుతం రాష్ట్రంలో 2,011 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్సలు పొందుతున్నారు. 
 
గత 24 గంటల్లో నమోదైన కేసులతో కలుపుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 20,74,217కి చేరుకుంది. అలాగే, ఇప్పటివరకు 20,57,749 మంది కోలుకున్నారు. 14,457 మంది ప్రాణాలు కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments