Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా 16 వేల కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 11 జులై 2022 (10:31 IST)
దేశంలో కొత్తగా మరో 16,678 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,36,39,329కు చేరుకుంది. ఇందులో 4,29,83,162 మంది బాధితులు కోలుకున్నారు. 
 
ఇప్పటివరకు 5,25,428 మంది మరణించారు. పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో యాక్టివ్ కేసులు 1,30,713కు పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 26 మంది వైరస్‌కు చనిపోగా, 14,629 మంది డిశ్చార్జ్ అయ్యారు. 
 
ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 5.99 శాతానికి పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో 0.30 శాతం కేసులు యాక్టివ్‌లు ఉన్నాయని తెలిపింది. రికవరీ 98.50 శాతంగా ఉండగా, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments