Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనా విజృంభణ, 10,128 పాజిటివ్ కేసులు, 77 మంది మృతి

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (23:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ విజృంభణ సాగుతోంది. గత 24 గంటల్లో 10,128 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా అనంతపురం, తూర్పుగోదావరి జిల్లా, కర్నూలు జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.
 
గత 24 గంటల్లో 60,576 శాంపిల్స్ పరీక్షించగా అందులో 10,128 మందికి కరోనాపాజిటివ్ వున్నట్లు తేలింది. కోవిడ్ కారణంగా గుంటూరులో 16 మంది, విశాఖలో 12 మంది, శ్రీకాకుళంలో 10 మంది, చిత్తూరులో 8, తూ.గోలో 7, కృష్ణాలో 5, నెల్లూరులో 4, కర్నూలులో 3, విజయనగరంలో 3, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, కడపలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు మరణించారు.
 
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1,83,566 పాజిటివ్ కేసులకు గాను 1,01,459 మంది డిశ్చార్జ్ కాగా 1,681 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 80,426

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments