Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనా విజృంభణ, 10,128 పాజిటివ్ కేసులు, 77 మంది మృతి

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (23:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ విజృంభణ సాగుతోంది. గత 24 గంటల్లో 10,128 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా అనంతపురం, తూర్పుగోదావరి జిల్లా, కర్నూలు జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.
 
గత 24 గంటల్లో 60,576 శాంపిల్స్ పరీక్షించగా అందులో 10,128 మందికి కరోనాపాజిటివ్ వున్నట్లు తేలింది. కోవిడ్ కారణంగా గుంటూరులో 16 మంది, విశాఖలో 12 మంది, శ్రీకాకుళంలో 10 మంది, చిత్తూరులో 8, తూ.గోలో 7, కృష్ణాలో 5, నెల్లూరులో 4, కర్నూలులో 3, విజయనగరంలో 3, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, కడపలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు మరణించారు.
 
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1,83,566 పాజిటివ్ కేసులకు గాను 1,01,459 మంది డిశ్చార్జ్ కాగా 1,681 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 80,426

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments