Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో తగ్గుతున్న కరోనా తీవ్రత - నేడు 2.51 లక్షల కేసులు

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (10:25 IST)
దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఈ కేసుల సంఖ్యను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. గురువారం వెల్లడించిన గణాంకాల మేరకు దేశంలో 2.86 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కానీ, గడిచిన 24 గంటల్లో ఈ కేసుల సంఖ్య 2,51,209కు తగ్గాయి. అదేవిధంగా ఈ వైరస్ వల్ల 627 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇకపోతే, కరోనా నుంచి మరో 3,47,443 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో దేశ వ్యాప్తంగా 21,05,611 మంది చికిత్స తీసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 1,64,44,73,216 మందికి కరోనా వ్యాక్సిన్ డోస్‌లు వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments