Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో తగ్గుతున్న కరోనా తీవ్రత - నేడు 2.51 లక్షల కేసులు

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (10:25 IST)
దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఈ కేసుల సంఖ్యను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. గురువారం వెల్లడించిన గణాంకాల మేరకు దేశంలో 2.86 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కానీ, గడిచిన 24 గంటల్లో ఈ కేసుల సంఖ్య 2,51,209కు తగ్గాయి. అదేవిధంగా ఈ వైరస్ వల్ల 627 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇకపోతే, కరోనా నుంచి మరో 3,47,443 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో దేశ వ్యాప్తంగా 21,05,611 మంది చికిత్స తీసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 1,64,44,73,216 మందికి కరోనా వ్యాక్సిన్ డోస్‌లు వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" షూటింగుకు మళ్లీ బ్రేక్ ... డెంగ్యూబారినపడిన నటుడు!

బాలు వెళ్లిపోయాక అంతా చీకటైపోయింది ... : పి.సుశీల

Raviteja: వినాయక చవితికి రవితేజ మాస్ జాతార చిత్రం సిద్దం

Gaddar Award : అల్లు అర్జున్, నాగ్ అశ్విన్ లకు బెస్ట్ అవార్డులు ప్రకటించిన గద్దర్ అవార్డ్ కమిటీ

Sreeleela: పవన్ కళ్యాణ్ ఓజీ కోసం వస్తున్నారు.. డేట్లు సర్దుకో.. ఓకే చెప్పిన శ్రీలీల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments