Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు డ్రగ్స్ దందాపై కీలక భేటీ : దిశా నిర్దేశం చేయనున్న సీఎం కేసీఆర్

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (09:53 IST)
తెలంగాణా రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దే చర్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నడుంబిగించారు. ఇందులోభాగంగా, మాదక ద్రవ్యాల వినియోగం నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ రాష్ట్ర పోలీసు, ఎక్సైజ్ అధికారులతో శుక్రవారం ప్రగతి భవన్‌లో సమావేశం కానున్నారు. 
 
ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌, మంత్రులు, ఇతర అధికారులు పాల్గొని డ్రగ్స్‌ పెడ్లర్లు, వినియోగాన్ని అరికట్టాలని పోలీసు, ఎక్సైజ్‌ అధికారులకు దిశానిర్దేశం చేస్తారని సమాచారం.
 
మాదక ద్రవ్యాల కేసుల్లో దోషులను హోదాతో నిమిత్తం లేకుండా శిక్షించాలని గతంలో సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఈ చర్యల అమలుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments