Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ కేసులు.. భారత్‌లో తగ్గుదల - ప్రపంచంలో పెరుగుదల

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (11:29 IST)
కరోనా వైరస్ వ్యాప్తి దేశ వ్యాప్తంగా క్రమేపీ తగ్గిపోతోంది. అదేసమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. మన దేశంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా కొత్త కరోనా కేసుల నమోదులో గణనీయమైన తగ్గుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,369 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 
అలాగే, మరో 5,178 మంది ఈ వైరస్ నుంచి విముక్తులయ్యారు. దీంతో దేశ వ్యాప్తంగా ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 46,347గా ఉంది. మరోవైపు, ఇతర ప్రపంచ దేశాల్లో మాత్రం రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 
 
ఇదిలావుంటే, మన దేశంలో ఈ వైరస్ నుంచి 5,28,185 మంది చనిపోయారు. ఇప్పటివరకు 4,39,30,417 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో క్రియాశీలక రేటు 0.10 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.71 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments