దేశంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (10:21 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు గడిచిన 24 గంటల్లో 2,380 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 13,433 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వీరంతా వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్ తీసుకుంటున్నారని తెలిపారు. 
 
అదేవిధంగా కరోనా నుంచి 1,231 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య మొత్తం 4,25,14,479గా ఉందని తెలిపారు. గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల 56 మంది చనిపోయినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన ఓ బులిటెన్‌లో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది ప్రమోషన్ కు ముందు రామ్ చారణ్ కుడిచేతి బ్యాండేజ్ పై అభిమానులు ఆసక్తి

Naga Chaitanya: రాజస్థాన్‌లో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న వృషకర్మ

Pavala Shyamala: ఫుట్‌పాత్‌పై దీనస్థితిలో పావలా శ్యామల..

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

తర్వాతి కథనం
Show comments