Webdunia - Bharat's app for daily news and videos

Install App

చచ్చిన కుక్కలను చెత్త వాహనంలో పడేసినట్లు కోవిడ్ రోగుల శవాలు చెత్త బండిలో...

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (20:15 IST)
ఎపుడైనా వీధి కుక్కలు చనిపోతే... వాటిని చెత్త వాహనాల్లో వేసుకుని వెళ్లి డంప్ యార్డులో పడేస్తుంటారు. అలాంటి ఘటన మనుషుల మృతదేహాలను తరలించే దారుణ ఘటన ఛత్తీష్ ఘడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎంతటిదో ఈ దారుణ ఘటన చూపిస్తోంది.
 
కరోనా కారణంగా చనిపోయిన నలుగురు వ్యక్తుల మృతదేహాలను తరలించేందుకు చెత్తను తరలించే వాహనాలను ఉపయోగించి చెత్తను పారేసినట్లు మనుషుల మృతదేహారను ఆ బండిలో పడేశారు. ఆ తర్వాత ఆ నలుగురి మృతదేహాలను స్మశానానికి తరలించారు. హృదయాన్ని కలచివేసే ఈ ఘటన ఛత్తీస్ ఘడ్ లోని రాజ్‌ నందగావ్‌ జిల్లాలోని డోంగార్గావ్‌‌లో చోటుచేసుకుంది.
 
చనిపోయిన నలుగురు వ్యక్తులు ఆక్సిజన్ అందక మరణించినట్లు అనుమానాలు వ్యక్తమవుతుండగా అలాంటిదేమీ లేదని వైద్యాధికారులు కొట్టిపారేశారు. వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో మృతి చెందినట్లు తెలిపారు. చనిపోయిన వారి మృతదేహాలను స్మశానాలకు తరలించడం తమ బాధ్యత కాదనీ, అదంతా నగర పాలక సంస్థ చూసుకోవాల్సిందేనంటూ అధికారులు చెప్పారు. నగర పాలక సంస్థ వారు ఇలా చెత్త వాహనాల్లో మృతదేహాలను తరలించడం విమర్శలకు దారితీస్తోంది..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments