ఏపీ నుంచి కరోనావైరస్ వెళ్లిపోతున్నట్లే వుంది... కొత్త కేసులు తక్కువే

Webdunia
శనివారం, 17 అక్టోబరు 2020 (20:52 IST)
ఏపీ నుంచి కరోనావైరస్ పలాయనం చేస్తున్నట్లు కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా కరోనా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 70,881 కరోనా టెస్టులు చేయగా 3,676 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 7,79,146కి చేరింది.
 
అయితే ఇందులో 37,102 యాక్టివ్ కేసులు ఉండగా 7,35,638 మంది కరోనా నుండి కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనాతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 6,406కు చేరింది. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో 69,91,258కరోనా పరీక్షలు చేశారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
 
గడిచిన 24 గంటల్లో చిత్తూరులో అత్యధికంగా ఐదుగురు మరణించారు. గుంటూరు, కృష్ణా జిల్లాలో నలుగురు చొప్పున మరణించగా, విశాఖలో3, అనంతపురం, తూర్పుగోదావరిలో 2, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఒక్కరు చొప్పున మరణించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments