Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ కరోనా బులిటెన్ లేదు.. వారానికి ఒక్కసారే...

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (11:20 IST)
దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కరోనా కేసులు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. మరీ ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళలో అత్యధికంగా కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. దీంతో మొత్తం 7 రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. తెలంగాణలో కూడా కొత్త వేరియంట్ కరోనా కేసులు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇక దేశంలో మరోసారి కరుణ విజృంభణ మొదలైనట్లు చెబుతున్నారు.
 
ఇక మరోవైపు గత ఏడాది మార్చి రెండో తారీకు నుంచి ప్రతి రోజు క్రమం తప్పకుండా ఇస్తున్న కరోనా బులెటిన్‌ను తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. ఇక నుంచి వారానికి ఒకసారి మాత్రమే కరోనా బులిటెన్ రిలీజ్ చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. రోజు తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఇక మీదట వారానికి ఒకసారి మాత్రమే కరోనా బులిటెన్ విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments