Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో 77వేలకు చేరిన కరోనా కేసులు

Webdunia
శనివారం, 8 ఆగస్టు 2020 (13:23 IST)
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణ హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. తెలంగాణలో కొత్తగా 2,256 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 14 మంది మృతి చెందారు. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 77,513కు చేరుకోగా.. మరణాల సంఖ్య 615కు చేరుకుంది. 
 
జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్య‌ధికంగా 464 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. ఆ త‌ర్వాత‌ వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో భారీగా 187 కేసులు వెలుగుచూశాయి. వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లాలో ఇంత ప్ర‌మాద‌క‌ర‌ స్థాయిలో కేసులు న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి. ఆ త‌ర్వాత రంగారెడ్డి జిల్లాలో 181, మేడ్చల్‌-138, కరీంనగర్‌ జిల్లాలో 101 కేసులు బయటపడ్డాయి.
 
ప్రస్తుతం తెలంగాణలో 22,568 యాక్టివ్ కేసులున్నాయి. 54,330 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు తెలంగాణలో 5,90,306 కరోనా టెస్టులు నిర్వహించారు. జీహెచ్ఎంసీ 464, రంగారెడ్డి 181, వరంగల్ అర్బన్ 187, మేడ్చల్ 138 కేసులు కరీంనగర్ 101, గద్వాల్‌ 95, సంగారెడ్డి 92, పెద్దపల్లి 84, కామారెడ్డి 76 కేసులు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

Ram charan: రామ్ చరణ్ గడ్డం, వెనుకకు లాగిన జుట్టు జిమ్ బాడీతో పెద్ది కోసం సిద్ధం

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments