సుప్రీంకోర్టును తాకిన కోవిడ్-19 వైరస్

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (13:40 IST)
సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగికి “కరోనా” సోకడంతో రామ మనోహర్ లోహియా (ఆర్.ఎమ్.ఎల్) ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 16 వరకూ కోర్టు రిజిస్ట్రార్ కార్యాలయంలో విధులకు హాజరైన ఉద్యోగికి “కరోనా” పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఏప్రిల్ 30 వరకు “క్వారంటీన్”కి వెళ్ళారు ఇద్దరు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌లు.
 
“కరోనా” సోకిన ఉద్యోగి ఎవరెవరిని కలిశాడన్న సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. “లాక్‌డౌన్” ప్రారంభమైన నాటినుంచి పరిమితంగానే పనిచేస్తున్న సుప్రీంకోర్టు కేవలం “స్కెలిటన్” స్టాఫ్‌తో మాత్రమే  పనిచేస్తుంది. “ఆన్‌లైన్” ద్వారా అత్యవసర కేసులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విచారిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments