Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంకోర్టును తాకిన కోవిడ్-19 వైరస్

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (13:40 IST)
సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగికి “కరోనా” సోకడంతో రామ మనోహర్ లోహియా (ఆర్.ఎమ్.ఎల్) ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 16 వరకూ కోర్టు రిజిస్ట్రార్ కార్యాలయంలో విధులకు హాజరైన ఉద్యోగికి “కరోనా” పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఏప్రిల్ 30 వరకు “క్వారంటీన్”కి వెళ్ళారు ఇద్దరు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌లు.
 
“కరోనా” సోకిన ఉద్యోగి ఎవరెవరిని కలిశాడన్న సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. “లాక్‌డౌన్” ప్రారంభమైన నాటినుంచి పరిమితంగానే పనిచేస్తున్న సుప్రీంకోర్టు కేవలం “స్కెలిటన్” స్టాఫ్‌తో మాత్రమే  పనిచేస్తుంది. “ఆన్‌లైన్” ద్వారా అత్యవసర కేసులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విచారిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments