Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 గంటల్లో, దేశంలో 702 కొత్త కోవిడ్ -19 కేసులు-ఆరుగురు మృతి

Webdunia
గురువారం, 28 డిశెంబరు 2023 (13:18 IST)
గత 24 గంటల్లో, దేశంలో 702 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీనితో కరోనా రోగుల సంఖ్య 4,097 కు పెరిగింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గత 24 గంటల్లో ఆరుగురు కరోనా వైరస్ సంక్రమణ కారణంగా మరణించారు. గత 24 గంటల్లో దేశంలో ఆరు మరణాలు సంభవించాయి, అందులో మహారాష్ట్రలో ఇద్దరు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో ఒక్కొక్కరు మరణించారు.
 
డిసెంబర్ 22న దేశంలో 752 కొత్త ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. చలి కారణంగా కొత్త రూపంలో కరోనా వైరస్ కారణంగా, ఇటీవలి రోజుల్లో ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయి. అంతకుముందు డిసెంబర్ 5 నాటికి రోజువారీ కేసుల సంఖ్య రెండంకెలకు తగ్గింది.
 
 
మరోవైపు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ బఘెల్ గురువార ఏపీ తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కోవిడ్-19- JN.1 సబ్-వేరియంట్‌ను నియంత్రించడానికి మరింత స్క్రీనింగ్ చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments