Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 గంటల్లో, దేశంలో 702 కొత్త కోవిడ్ -19 కేసులు-ఆరుగురు మృతి

Webdunia
గురువారం, 28 డిశెంబరు 2023 (13:18 IST)
గత 24 గంటల్లో, దేశంలో 702 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీనితో కరోనా రోగుల సంఖ్య 4,097 కు పెరిగింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గత 24 గంటల్లో ఆరుగురు కరోనా వైరస్ సంక్రమణ కారణంగా మరణించారు. గత 24 గంటల్లో దేశంలో ఆరు మరణాలు సంభవించాయి, అందులో మహారాష్ట్రలో ఇద్దరు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో ఒక్కొక్కరు మరణించారు.
 
డిసెంబర్ 22న దేశంలో 752 కొత్త ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. చలి కారణంగా కొత్త రూపంలో కరోనా వైరస్ కారణంగా, ఇటీవలి రోజుల్లో ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయి. అంతకుముందు డిసెంబర్ 5 నాటికి రోజువారీ కేసుల సంఖ్య రెండంకెలకు తగ్గింది.
 
 
మరోవైపు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ బఘెల్ గురువార ఏపీ తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కోవిడ్-19- JN.1 సబ్-వేరియంట్‌ను నియంత్రించడానికి మరింత స్క్రీనింగ్ చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments