Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక కరోనా టెస్టులు రోబోలే తీస్తాయి.. సింగపూర్ వినూత్న ప్రయత్నం

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (11:01 IST)
కరోనా వైరస్‌ను ఎదుర్కొనే దిశగా సింగపూర్ సర్కారు ఓ వినూత్న ప్రయత్నం చేసింది. కరోనా పరీక్షల్లో ఆరోగ్య సిబ్బందిని పరిమితంగా వినియోగించడంతో పాటు ఇలాంటి క్లిష్ట సమయంలో వారి కొరతను అధిగమించే లక్ష్యంతో ప్రత్యేక రోబోను అభివృద్ధి చేసింది.

ఇకపై 'స్వాబోట్‌' తోనే స్వాబ్‌ టెస్ట్‌లు నిర్వహించనున్నారు. నేషనల్‌ క్యాన్సర్‌ సెంటర్‌ సింగపూర్‌ , సింగపూర్‌ జనరల్‌ ఆస్పత్రి వైద్యులు మెడికల్‌ రొబొటిక్స్‌ టెక్నాలజీ కలిగిన బయోబోట్‌ సర్జికల్‌ సంస్థ భాగస్వామ్యంతో 'స్వాబోట్‌'ను రూపొంచారు.
 
శిక్షణ కలిగిన తమ దేశ ఆరోగ్య సిబ్బందికి కోవిడ్‌ ముప్పు లేకుండా.. కరోనా టెస్టుల్లో వారి సేవల్ని పరిమితం చేసేలా ఈ రోబోలను అభివృద్ధి చేశారు.

రోగుల ముక్కు నుంచి ఆటోమేటిక్‌గా ఈ రోబోలే స్వాబ్‌ తీస్తాయని ఆ సంస్థలు తెలిపాయి. ఈ స్వాబోట్‌ స్వీయ నిర్వహణ కలిగి ఉంటుందని, రోగులు దీన్ని తమ ఇష్టప్రకారం వినియోగించుకొనే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments