Webdunia - Bharat's app for daily news and videos

Install App

రమ్.. స్పూన్ మిరియాల పొడి, రెండు ఆమ్లెట్లు.. అంతే కరోనా పరార్..!

Webdunia
శనివారం, 18 జులై 2020 (13:12 IST)
Rum
ప్రపంచ దేశాలను అట్టుడికిస్తోన్న కరోనా వైరస్‌ నుంచి దూరంగా వుండాలంటే.. మంగళూరుకు చెందిన ఓ మున్సిపల్ కౌన్సిలర్ ఇలా చేయాలంటున్నారు. అదేంటంటే.. రమ్, మిరియాల పొడి, ఆమ్లేట్ ఈ మూడింటితో కరోనాను దూరంగా వుంచవచ్చునని చెప్తున్నారు. 
 
ఇలా చేస్తే కరోనా దగ్గరికి కూడా రాదని చెప్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మంగళూరు మున్సిపల్ కౌన్సిలర్ రవిచంద్ర గట్టి.. కరోనాకు రమ్ మేలైన చికిత్స అంటూ చెప్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
90 ఎమ్ఎల్ రమ్, ఓ టీస్పూన్ మిరియాల పొడి, రెండు ఆమ్లెట్లు.. ఈ కాంబోను ట్రై చేస్తే కరోనానే భయపడి దగ్గరికి రాదంటున్నారు ఈ కౌన్సిలర్.  రమ్‌లో మిరియాల పొడి కలుపుకుని తాగాక ఆమెట్లు తింటే ఈ మహమ్మారి పీడ విరగడైపోతుందని ఆయన చెప్పుకొచ్చారు.
 
ఎన్నో చికిత్సలను ప్రయత్నించిన మీదట తనకు ఇది ప్రభావశీలంగా కనిపించిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తాను ఓ రాజకీయ నాయకుడిగా చెప్పట్లేదని, కరోనా కమిటీ సభ్యుడిగా చెబుతున్నానని కూడా కామెంట్ చేశారు. ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments