Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్ కేసులు: అవసరమైతేనే దూరప్రయాణాలు చేయండి

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (21:16 IST)
తెలంగాణలో క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 403 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఆరోగ్య శాఖ అప్రమత్తమై తగు సూచనలు చేసింది.

 
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని సూచించింది. జనసమ్మర్ద ప్రాంతాలలోకి వెళ్లవద్దనీ, మరీ అవసరమైతే భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కు తప్పనిసరిగా వేసుకోవాలని తెలిపింది. వృద్ధులు మరింత జాగ్రత్త వహించాలని, కోవిడ్ టీకా వేసుకోనివారు వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు.

 
కరోనా లక్షణాలు ఏమయినా కనబడితే వెంటనే వైద్యుడిని సంప్రదించి మందులు వాడాలని సూచించారు ఆరోగ్యశాఖ అధికారులు. మరోవైపు దేశంలో మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments