Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్ కేసులు: అవసరమైతేనే దూరప్రయాణాలు చేయండి

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (21:16 IST)
తెలంగాణలో క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 403 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఆరోగ్య శాఖ అప్రమత్తమై తగు సూచనలు చేసింది.

 
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని సూచించింది. జనసమ్మర్ద ప్రాంతాలలోకి వెళ్లవద్దనీ, మరీ అవసరమైతే భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కు తప్పనిసరిగా వేసుకోవాలని తెలిపింది. వృద్ధులు మరింత జాగ్రత్త వహించాలని, కోవిడ్ టీకా వేసుకోనివారు వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు.

 
కరోనా లక్షణాలు ఏమయినా కనబడితే వెంటనే వైద్యుడిని సంప్రదించి మందులు వాడాలని సూచించారు ఆరోగ్యశాఖ అధికారులు. మరోవైపు దేశంలో మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

పరారీలో ఫెడరేషన్ నాయకుడు - నిర్మాతల మండలి మీటింగ్ కు గైర్హాజరు ?

Dimple Hayathi: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కథతో శర్వానంద్, డింపుల్ హయతి చిత్రం బోగీ

Rajiv Kanakala: రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది :రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments