Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ కరోనా కాటేసింది... రేణూ దేశాయ్

Webdunia
మంగళవారం, 11 జనవరి 2022 (14:35 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. ఈ వైరస్ కోరల్లో అనేక మంది సెలెబ్రిటీలు చిక్కుకుంటున్నారు. ఇపుడు సినీ నటుడు ,వర్ స్టార పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్, పవన్ కుమారుడు అఖిరాలు ఈ వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని రేణూ దేశాయ్ స్వయంగా వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆమె ఓ ట్వీట్ చేశారు. 'హలో... ఎక్కువగా ఇంట్లోనే ఉన్నప్పటికీ నాకు అఖీరాకు ఇటీవల కరోనా వైరస్ సోకింది. మేమిద్దరం ఇపుడు కోలుకుంటున్నాం. మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను.. కోవిడ్ థర్డ్ వేవ్‌ను సీరియస్‌గా తీసుకోండి. ముఖానికి మాస్కులు ధరించండి. వీలైనంత మేరకు భౌతిక దూరం పాటిస్తూ స్వీయ జాగ్రత్తలు తీసుకోండి. నేను రెండు డోసుల కరోనా టీకా వేసుకోగా, అఖీరా మాత్రం ఒక్క డోస్ కోవిడ్ టీకా వేసుకున్నారు అని ఆమె పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments