Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్‌తో పురుషోత్తం స్వామీజి కన్నుమూత, ఆందోళనలో ఆయన నోటి ప్రసాదం తీసుకున్నవారు

Webdunia
గురువారం, 30 జులై 2020 (15:11 IST)
గుజరాత్ లోని అహమ్మదాబాదులో స్వామి పురుషోత్తం స్వామిజీ కరోనాతో మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా వున్న 170 నారాయణ ఆశ్రమాలు ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నారు. ఆయన శనివారం కరోనావైరస్‌తో మరణించారు. చివరకు ప్లాస్మా చికిత్స నిర్వహించినప్పటికి ఫలితం లభించలేదు.
 
అయితే ఇప్పుడు అయన భక్తులు భయపడుతున్న పరిస్థితి ఏర్పడింది. స్వామి వారి ప్రసాదాన్ని నోటితో అందిస్తారు. దీంతో ఆయన నోటితో ఈమధ్య కాలంలో ప్రసాదాన్ని అందుకున్న వారు 250 మందికి పైగా వున్నారంట. వారందరికి ఇప్పుడు తీవ్ర ఆందోళనతో వున్నారు.
 
మొత్తం మీదా స్వామి వారికి చాలమంది ప్రముఖలు కూడా భక్తులుగా వున్నట్లు తెలుస్తోంది. ఆయనను దర్శించుకున్నవారిలో మాజీ ప్రధానులు, ప్రముఖ రాజకీయ నేతలు వున్నారని సమాచారం. ఇప్పుడు స్వామి వారి మరణంతో ఆయన భక్తుల గుండెల్లో మాత్రం రైళ్లు పరుగెడుతున్నాయి కరోనా భయంతో.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments