Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూణెలో 13 మంది ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు కరోనా

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (16:11 IST)
మహారాష్ట్రలో ఒకవైపు ఒమిక్రాన్‌తో పాటు కరోనా వైరస్ కూడా శరవేగంగా వ్యాపిస్తోంది. తాజాగా పూణెలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 13 మంది విద్యార్థులకు కోవిడ్ వైరస్ సోకింది. ఈ విద్యార్థులంతా ఇంజనీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్నారు. అయితే, కోవిడ్ పాజిటివ్ వచ్చిన విద్యార్థుల్లో ఎక్కువ లక్షణాలు లేనివారు హోం క్వారంటైన్‌లో ఉన్నారని వైద్యులు వెల్లడించారు. 
 
దీనిపై స్థానిక వైద్యాధికారి ఒకరు మాట్లాడుతూ, కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు నిరంతరం వైద్య పరీక్షలు చేస్తున్నాం. విద్యార్థులకు ప్రధాన గేట్ వద్దే ఈ పరీక్షలు చేస్తున్నాం. స్క్రీనింగ్ సమయంలో ఒక విద్యార్థి తీవ్ర జలుబుతో బాధపడుతున్నట్టు గుర్తించాం. అతనికి కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా, అతనికి పాజిటివ్‌గా తేలిందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments