Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లాట్‌లో పార్టీ: ఒకే ఒక్కడు 103 మందికి కరోనా వైరస్‌ను అంటించాడు

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (16:36 IST)
బెంగళూరులోని బొమ్మనహళ్లిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఫిబ్రవరి 4న ఓ పార్టీ జరిగింది. ఈ పార్టీలో చాలామంది పాల్గొన్నారు. ఐతే కార్యక్రమంలో పాల్గొన్నవారిలో 103 మందికి కోవిడ్ -19 పాజిటివ్ అని తేలింది. బ్రూహత్ బెంగళూరు మహానగర పాలికే (బిబిఎంపి) కమిషనర్ ఎన్ మంజునాథ్ ప్రసాద్ మాట్లాడుతూ అపార్ట్‌మెంట్‌లోని 1,052 మంది నివాసితులలో 103 మందికి కోవిడ్ పాజిటివ్ అని ధృవీకరించారు.
 
కోవిడ్ వైరస్ సోకిన 103 మందిలో 96 మంది 60 ఏళ్లు పైబడిన వారు కావడం గమనార్హం. బొమ్మనహళ్లిలోని ఎస్ఎన్ఎన్ లేక్ వ్యూ అపార్టుమెంట్లో ఫిబ్రవరి 4న పార్టీ జరిగింది. ఆ పార్టీకి ఎక్కువమంది నివాసితులు పాల్గొన్నారని బిబిఎంపి అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 10న వారి పరీక్ష ఫలితాలు చూడగా వారికి పాజిటివ్ అని తేలింది. దాంతో ఆ అపార్టుమెంటు మొత్తాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments