Webdunia - Bharat's app for daily news and videos

Install App

జంతువుల నుంచి సోకుతున్న కరోనా వైరస్?

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2022 (17:12 IST)
ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా వైరస్ మూలాల గురించి ఇంకా పరిశోధన సాగుతూనే ఉంది. ఈ మూలాలను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు అన్ని రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ పరిశోధనల్లో భాగంగా, కరోనా వైరస్ మూలాలు జంతువుల్లోనే ఉన్నాయని.. వాటి నుంచే మానవులకు సోకి ఉండవచ్చని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. దీనికి సంబంధించిన ఓ వ్యాసాన్ని అంతర్జాతీయ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. 
 
అనేక దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తిపై విస్తృతంగా పరిశోధన జరుగుతుంది. తాజాగా అమెరికా పరిశోధకులు చేపట్టిన పరిశోధనలో ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందులోభాగంగా, ఒమిక్రాన్‌కు సంబంధించి నిర్మాణాత్మక జీవశాస్త్ర విశ్లేషణను జరిపారు. అందులో ఒమిక్రాన్ స్పైక్ ప్రొటీన్‌లో చోటుచేసుకున్న చాలా ఉత్పరివర్తనాలు ఎలుకల్లోని రెసిఫ్టర్‌ల నుంచి గ్రహించినట్టు గుర్తించారు. వీటి ద్వారానే ఒమిక్రాన్‌ వేరియంట్‌ మూలాలు మానవుల నుంచికాకుండా.. ఇతర జంతు జాతుల నుంచే వచ్చి ఉండవచ్చనే అంచనాకు వచ్చారు.
 
'జంతువుల నుంచి మానవులకు కరోనా వైరస్‌లు సంక్రమించడం అనేది ప్రపంచ ఆరోగ్యానికి ఎప్పుడూ ముప్పే. ఇప్పటివరకు మానవుల్లో వ్యాప్తిలో ఉన్న కరోనా వైరస్‌లన్నీ జంతువుల నుంచే వచ్చాయని తాజా నివేదిక తెలియజేస్తోంది' అని అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్‌ మిన్నెసొటాకి చెందిన నిపుణుడు, తాజా పరిశోధన అధ్యయనకర్త ఫాంగ్‌ లీ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments