Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరిగిపోతున్న ఒమిక్రాన్ - ఇప్పటివరకు 1,892 కేసులు

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (11:27 IST)
దేశంలో కరోనా వైరస్ కేసులతో పాటు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,892కు చేరింది. అలాగే, ఈ వైరస్ బారినపడిన వారిలో 766 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 
 
ప్రస్తుతం దేశంలో ఉన్న రాష్ట్రాల్లో 23 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ వైరస్ కేసులు వెలుగు చూసినట్టు చెప్పారు. ఈ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 568 కేసులు నమోదైవున్నాయి. 
 
ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీలో 382ర, కేరళలో 185, రాజస్థాన్‌లో 174, తమిళనాడులో 121, తెలంగాణాలో 67, కర్నాటకలో 64, హర్యానాలో 63, ఒరిస్సాలో 37, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో 20 కేసుల చొప్పున నమోదైనట్టు కేంద్ర తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments