Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరిగిపోతున్న ఒమిక్రాన్ - ఇప్పటివరకు 1,892 కేసులు

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (11:27 IST)
దేశంలో కరోనా వైరస్ కేసులతో పాటు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,892కు చేరింది. అలాగే, ఈ వైరస్ బారినపడిన వారిలో 766 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 
 
ప్రస్తుతం దేశంలో ఉన్న రాష్ట్రాల్లో 23 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ వైరస్ కేసులు వెలుగు చూసినట్టు చెప్పారు. ఈ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 568 కేసులు నమోదైవున్నాయి. 
 
ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీలో 382ర, కేరళలో 185, రాజస్థాన్‌లో 174, తమిళనాడులో 121, తెలంగాణాలో 67, కర్నాటకలో 64, హర్యానాలో 63, ఒరిస్సాలో 37, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో 20 కేసుల చొప్పున నమోదైనట్టు కేంద్ర తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments