Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో మరో నాలుగు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు

Webdunia
బుధవారం, 22 డిశెంబరు 2021 (12:19 IST)
తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా హైదరాబాదులో మరో నాలుగు కొత్త కేసులు నమోదైనాయి. ఇతర దేశాల నుంచి శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ)కు చేరుకున్న ముగ్గురు అంతర్జాతీయ ప్రయాణికులతో సహా నలుగురికి సార్స్-కోవీ-2 లోని ఓమిక్రాన్ వేరియెంట్‌ సోకింది. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినట్లు ఆరోగ్య అధికారులు తెలిపారు.
 
దీనితో తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్-19 పాజిటివ్ ఇన్ఫెక్షన్ల సంఖ్య 24కు చేరుకుంది. మంగళవారం మొత్తం 726 మంది అంతర్జాతీయ ప్రయాణికులు ఆర్‌జీఐఏకు చేరుకున్నారు, వీరిలో 4 మంది కోవిడ్-19కు పాజిటివ్‌గా పరీక్షించారు. నలుగురు కోవిడ్ పాజిటివ్ ప్రయాణికుల రక్త నమూనాలను పూర్తి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. ప్రస్తుతం, మొత్తం 13 నమూనాల జినోమ్ సీక్వెన్సింగ్ ఫలితాలు వేచి ఉన్నాయి.
 
ఆర్‌జిఐఎ లో అంతర్జాతీయ ప్రయాణికుల స్క్రీనింగ్ ప్రారంభమైనప్పటి నుండి, మొత్తం 9122 మంది ప్రయాణికులు ఆర్ టి-పిసిఆర్ పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 59 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. 24 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments