Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్, కేరళలో కళ్లెం లేని కరోనావైరస్

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (22:03 IST)
ముంబైలో కొత్త కరోనా వైరస్ వేరియంట్ ఒమిక్రాన్ పాజిటివ్ ఇద్దరికి తేలింది. దీనితో Omicron వేరియంట్ కేసుల సంఖ్య 23కి పెరిగింది. మహారాష్ట్రలోని థానే జిల్లాకు ఇటీవలి విదేశాల నుంచి తిరిగి వచ్చిన 295 మందిలో కనీసం 109 మంది జాడ లేకుండా పోయారు. వీరి కోసం వెతుకుతున్నారు.

 
కేరళలో ఆగని కరోనా, ఏపీ తెలంగాణాల్లో పెరుగుతున్న కేసులు
కేరళలో మంగళవారం 4,656 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 28 మంది మృత్యవాత పడ్డారు. ఏపీలో 122 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వీరితో కలిపి యాక్టివ్ కేసుల సంఖ్య 2030గా వుంది. మరోవైపు తెలంగాణలో మంగళవారం నాడు కొత్తగా 203 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీనితో ఇక్కడ 3852 యాక్టివ్ కేసులున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments