Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెసిడెన్షియల్ కళాశాలలో 56 మందికి కరోనా పాజిటివ్, ఇంటికి పంపేశారు, వామ్మో?

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (20:55 IST)
కరోనా మహమ్మారి గురించి తెలియనిది కాదు. ఆ వైరస్ సోకితే సదరు వ్యాధిగ్రస్తుడిని వెంటనే ఐసోలేషన్లో వుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఓ కళాశాల నిర్వాకంతో కళాశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో పడిపోయారు. ఇంతకీ ఏం జరిగిందయా అంటే...

 
ఒడిశాలోని ఒక ప్రైవేట్ రెసిడెన్షియల్ కాలేజీకి చెందిన 270 మందికి కరోనా పరీక్షలు చేసారు. వారిలో 56 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీనితో కళాశాల యాజమాన్యం వారందరినీ ఐసోలేషన్లో వుంచకుండా నేరుగా వారివారి ఇళ్లకు పంపేసింది.దీనితో వారి తల్లిదండ్రుల షాక్ తిన్నారు.

 
బుధవారం నాటి 33 సంఖ్యతో కలిపి, గురువారం సాయి కృపా రెసిడెన్షియల్ కాలేజీ విద్యార్థులలో మరో 19 కోవిడ్ కేసులు వెలుగుచూసాయి. గత వారం నలుగురు విద్యార్థులకు వైరస్‌ సోకింది. దీన్ని జిల్లా అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. విద్యార్థులను ఐసోలేషన్లో వుంచకుండా ఇలా ఇంటికి పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు జిల్లా అధికారులు. కేసు నమోదు చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments