Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇదేంటి? కరోనా మృతదేహాన్ని ఆటోలో తరలిస్తారా? పీపీఈ కిట్లు లేకుండానే?

Webdunia
శనివారం, 11 జులై 2020 (17:34 IST)
నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇప్పటికే కరోనా బాధితుల మృతదేహాల తరలింపుపై దారుణాలు జరుగుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో.. తాజాగా..నిజామాబాద్ జిల్లాలో కరోనా బాధితుడి మృతదేహం తరలింపులో గందరగోళం నెలకొంది. 
 
కరోనా మృతుడి మృతదేహం ఆటోలో తరలించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వాస్పత్రిలో అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో ఆటోలో తరలించామని బాధితుడి బంధువులు చెప్తున్నారు. అయితే ఇలా తరలించడం నిబంధనలకు విరుద్ధం. 
 
కరోనాతో మృతిచెందిన వ్యక్తి మృతదేహాన్ని అంబులెన్స్ లేదా ఎస్కార్ట్ వాహనంలో సిబ్బంది కచ్చితంగా పీపీఈ కిట్లు ధరించి చాలా జాగ్రత్తగా తరలించాల్సి ఉంటుంది. కానీ ఆస్పత్రి వైద్యులు ఏమాత్రం పట్టంచుకోకుండా.. ఇలా ఆటోలో తరలించకూడదు. 
 
అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా తరలించాల్సి వచ్చిందని బాధితుడి కుటుంబీకులు, బంధువులు చెబుతున్నారు. అయితే తరలించేటప్పుడు ఆటో డ్రైవర్ కానీ.. పక్కనే ఉన్న మరో వ్యక్తిగానీ పీపీఈ కిట్లు ధరించకపోవడం ప్రస్తుతం వివాదాలకు తావిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments