Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇదేంటి? కరోనా మృతదేహాన్ని ఆటోలో తరలిస్తారా? పీపీఈ కిట్లు లేకుండానే?

Webdunia
శనివారం, 11 జులై 2020 (17:34 IST)
నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇప్పటికే కరోనా బాధితుల మృతదేహాల తరలింపుపై దారుణాలు జరుగుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో.. తాజాగా..నిజామాబాద్ జిల్లాలో కరోనా బాధితుడి మృతదేహం తరలింపులో గందరగోళం నెలకొంది. 
 
కరోనా మృతుడి మృతదేహం ఆటోలో తరలించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వాస్పత్రిలో అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో ఆటోలో తరలించామని బాధితుడి బంధువులు చెప్తున్నారు. అయితే ఇలా తరలించడం నిబంధనలకు విరుద్ధం. 
 
కరోనాతో మృతిచెందిన వ్యక్తి మృతదేహాన్ని అంబులెన్స్ లేదా ఎస్కార్ట్ వాహనంలో సిబ్బంది కచ్చితంగా పీపీఈ కిట్లు ధరించి చాలా జాగ్రత్తగా తరలించాల్సి ఉంటుంది. కానీ ఆస్పత్రి వైద్యులు ఏమాత్రం పట్టంచుకోకుండా.. ఇలా ఆటోలో తరలించకూడదు. 
 
అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా తరలించాల్సి వచ్చిందని బాధితుడి కుటుంబీకులు, బంధువులు చెబుతున్నారు. అయితే తరలించేటప్పుడు ఆటో డ్రైవర్ కానీ.. పక్కనే ఉన్న మరో వ్యక్తిగానీ పీపీఈ కిట్లు ధరించకపోవడం ప్రస్తుతం వివాదాలకు తావిస్తోంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments