Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో వెయ్యి లోపుకు చేరిన పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (18:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యిలోపుకు చేరాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో నమోదైన కేసుల వివరాలను ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 46,962 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 909 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వైరస్‌ బారినపడిన వారిలో 1,543 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఏపీలో మొత్తం కరోనా కేసులు 19,94,606కు పెరిగాయి. ఇవాళ్టివరకు మొత్తం 19,63,728 మంది కోలుకున్నారు. మరో 17,218 యాక్టివ్‌ కేసులున్నాయి. మొత్తం మరణాలు 13660కి చేరాయని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నివేదికలో వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్‌బాస్‌ నెక్స్ట్ సీజన్‌లో వేణుస్వామి ఫిక్స్.. చరిత్రలోనే అత్యధిక పారితోషికం..??

నేను OG అంటే మీరు క్యాజీ అంటే నేనేం చేయాలి: పవన్ కల్యాణ్ (video)

35-చిన్న కథ కాదు'- మనందరి కథ : హీరో రానా దగ్గుబాటి

సుహాస్ హీరోగా కోర్టు డ్రామా జనక అయితే గనక.. ఫస్ట్ లుక్

పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆడపిల్ల .. విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments