Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 గంటల్లో దేశంలో 12,193 కొత్త కరోనా కేసులు

Webdunia
శనివారం, 22 ఏప్రియల్ 2023 (11:43 IST)
గత 24 గంటల్లో దేశంలో 12,193 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 67,556కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. 
 
కరోనా కారణంగా శుక్రవారం 42 మరణాలు సంభవించినట్లు వెల్లడైంది. వీరిలో పది మంది కేరళ వాసులు. తాజా గణాంకాల ప్రకారం, కరోనా సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి దేశంలో 4,48,81,877 కరోనా కేసులు నమోదయ్యాయి మరియు మొత్తం 5,31,300 మంది మరణించారు.
 
ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల శాతం 0.15గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. జాతీయ సగటు రికవరీ రేటు 98.66 శాతంగా ఉందని పేర్కొంది. అంతేకాకుండా, ఇప్పటివరకు 220.66 కోట్ల కరోనా డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

35 చిన్న కథ కాదు ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందన్నారు : శ్వాగ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్

ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్... ప్రధాని మోడీకి ధన్యవాదాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments