Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 గంటల్లో దేశంలో 12,193 కొత్త కరోనా కేసులు

Webdunia
శనివారం, 22 ఏప్రియల్ 2023 (11:43 IST)
గత 24 గంటల్లో దేశంలో 12,193 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 67,556కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. 
 
కరోనా కారణంగా శుక్రవారం 42 మరణాలు సంభవించినట్లు వెల్లడైంది. వీరిలో పది మంది కేరళ వాసులు. తాజా గణాంకాల ప్రకారం, కరోనా సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి దేశంలో 4,48,81,877 కరోనా కేసులు నమోదయ్యాయి మరియు మొత్తం 5,31,300 మంది మరణించారు.
 
ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల శాతం 0.15గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. జాతీయ సగటు రికవరీ రేటు 98.66 శాతంగా ఉందని పేర్కొంది. అంతేకాకుండా, ఇప్పటివరకు 220.66 కోట్ల కరోనా డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments