Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 24 గంటల్లో వైరస్ సోకి 396 మంది మృతి

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (10:26 IST)
దేశంలో కరోనా వైరస్ సోకి మరో 396 మంది మృత్యువాతపడ్డారు. అలాగే, గత 24 గంటల్లో 9,119 మందికి ఈ వైరస్ సోకింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
ఈ బులిటెన్ మేరకు దేశవ్యాప్తంగా 9119మందికి కొత్తగా కరోనా వైరస్ సోకగా, 10264 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. అలాగే, 396 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 539 రోజుల కనిష్టానికి చేరుకుంది. 
 
ఇకపోతే, దేశ వ్యాప్తంగా 109940 మంది కరోనా వైరస్ బారినపడిన పాజిటివ్ రోగులు వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. ఆ ప్రకారంగా ఇప్పటివరకు 3,39,67,962 మంది కోలుకోగా, 4,66,980 మంది మృత్యువాతపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

ఏజింగ్ మందులు తీసుకోవడం వల్లే షఫాలీ చనిపోయారా?

Bhanu: సంగీత ప్రధానంగా సాగే ప్రేమకథ తో ప్రేమిస్తున్నా ఫస్ట్ సాంగ్ రిలీజ్

వింటేజ్ తరహా సినిమాగా బ్లాక్ నైట్ సాంగ్స్, ట్రైలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments