Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ విజృంభణ.. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ సంచలన నిర్ణయం

Webdunia
బుధవారం, 6 జులై 2022 (11:14 IST)
దేశంలో కరోనా విజృంభిస్తోంది. దీంతో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ముందస్తు చర్యలు సైతం భారీ పటిష్టంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాయి. 
 
ఈ క్రమంలో పలు రాష్ట్రాలు మాస్క్‌ను తప్పని సరిచేశాయి. కాగా గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ మరో అడుగు ముందుకు వేసి ఇప్పుడే మాస్క్ లేకుంటే జరిమానా తప్పదని ప్రకటించింది. 
 
గత 24 గంటల్లో జిల్లాలో 1,066 కరోనా కేసులు నమోదు కావడంతో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
 
ఎవరైనా మాస్క్ లేకుండా బయటకు వస్తే వారికి రూ.500 జరిమానా విధించనున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా కరోనా నిబంధనలు ఉల్లఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని తెలిపారు. ఈ సరికొత్త నిబంధన జులై 6 నుంచి అమల్లోకి రానుందని ప్రకటించారు. 
 
వ్యాపారాలు, ఆఫీసుల వారిని సైతం తమ ఉద్యోగులు తప్పకుండా మాస్క్‌లు ధరించేలా చర్యలు తీసుకోవాలని, సాంఘిక దూరాన్ని తూచా తప్పకుండా పాటించాలని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments