Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మాస్కుల ధరించడం తప్పనిసరి : ఆరోగ్య శాఖ ఆర్డర్

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (14:17 IST)
ఏపీ రాష్ట్రంలో కోవిడ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న దృష్ట్యా, ప్రజలంతా ముందు జాగ్రత్తలు, ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని ఆరోగ్య శాఖ కోరుతోంది. మాస్క్ ధరించటం, శానిటైజర్‌ వాడటం, మనిషికీ మనిషికీ మధ్య దూరాన్ని తప్పనిసరిగా పాటించటంతో పాటు గుంపులుగా లేదా సామూహికంగా ఉండటం వంటివి చేయరాదని, ఈ సూచనలు అన్నీ కోవిడ్ నుంచి కాపాడుకునేందుకు ఉపయోగపడతాయని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. 
 
అంతేకాక, ఏ మతస్తులైనా.. వారివారి మతపరమైన సమావేశాల్లో, ప్రార్థనా సమావేశాల్లో, దైవ కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు కూడా తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలన్నింటినీ ఎవరికి వారు స్వీయ బాధ్యతగా పాటించాలని, అలాగే సాటి మనుషుల పట్ల, వారి ప్రాణాల పట్ల కూడా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతను పాటించాలని ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments