Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిపాల్ హాస్పిటల్ విజయవాడ వారి సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ సదుపాయం

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (17:52 IST)
మణిపాల్ హాస్పిటల్ విజయవాడ వారి సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ సేవలు ప్రారంభమయ్యాయి. 800 మంది సిబ్బందికి ప్రతిరోజూ 100 మంది చొప్పున 8 రోజుల పాటు ఈ సేవలను అందిస్తున్నారు. ఫేస్-1 (మొదటిదశ)ను పూర్తిచేసుకున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా రెండవదశలో అనగా 28 రోజుల తర్వాత తీసుకోవాలని తెలియచేసారు.
 
ఈ సందర్భంగా మణిపాల్ హాస్పిటల్ విజయవాడ హాస్పిటల్ డైరెక్టర్ డా. సుధాకర్ కంటిపూడి మాట్లాడుతూ, కోవిడ్ వ్యాక్సినేషన్ సేవలను మా స్టాఫ్‌కి అందించడం ఎంతో సంతోషంగా ఉందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.
 
ఈ ప్రమాదకరమైన కోవిడ్‌ను నియంత్రించే క్రమంలో మన దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఎంతోమంది పరిశోధకుల కృషి ఉందని, ఇటువంటి అవకాశాన్ని మాకు కల్పించటం ఎంతో సంతోషంగా ఉందని తెల్పారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments