Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పూన్ గాడిద పాలు రూ. 100, తాగితే కరోనా పరార్ అంటున్నారు, ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (20:08 IST)
ఆవు పాలు, గేదె పాలు తాగడం సహజమే. పాలిచ్చే గాడిదలను తీసుకుని వచ్చి వాటి పాలు తీసి అమ్ముతున్నారు. ఈ పాలు తాగితే కరోనావైరస్, ఒమిక్రాన్ పారిపోతాయంటూ ప్రచారం చేస్తున్నారు. ఇంకేముంది.. అంతా గాడిద పాల కోసం ఎగబడుతున్నారు. కరోనా తగ్గుతుందని ప్రచారం చేస్తుండటంతో జనం బారులు తీరారు.

 
ఇదంతా మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో జరుగుతోంది. గాడిద పాలకు కరోనాను అడ్డుకునే శక్తి వుందని ప్రచారం చేస్తుండటంతో జనం తండోపతండాలుగా వస్తున్నారు. దీనితో స్పూను గాడిద పాలు రూ. 100కి అమ్ముతున్నారు. లీటరు గాడిద పాలు కావాలంటే రూ.10,000 చెల్లించాలంటూ అడుగుతున్నారు. కొందరు అంత సొమ్ము ఇచ్చి గాడిద పాలు కొనుగోలు చేస్తున్నారు.

 
గాడిద పాలలో తల్లి పాలలో వుండే పోషకాలు వున్నప్పటికీ ఇది కరోనాను ఎదుర్కొంటుందంటూ ప్రచారం చేయడంపై వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా లక్షణాలున్నవారు వెంటనే ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. కానీ జనం మాత్రం గాడిద పాలను కొనడం ఆపడంలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

Love Jatara: అంకిత్ కొయ్య, మానస చౌదరి జంటగా లవ్ జాతర

కన్నప్ప మూవీ రివ్యూ- కథ మారింది-కల్పితం: నేటి జనరేషన్ నిజం అని నమ్మే ప్రమాదం వుంది!

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments