Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 891మంది మృతి

Webdunia
మంగళవారం, 4 మే 2021 (22:33 IST)
మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 51,880 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఒక్క రోజు వ్యవధిలో 65,934 మంది కరోనా నుంచి కోలుకోగా.. 891 మంది కొవిడ్‌ వల్ల చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,41,910 యాక్టివ్‌ కేసులున్నాయి. 
 
ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 71,742కు చేరింది. మరోవైపు ముంబైలోనూ ఒక్క రోజే కొత్తగా 2,554 కేసులు నమోదయ్యాయి. మరో 62 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 6,41,910 క్రియాశీల కేసులు ఉన్నాయి. పుణెలో అత్యధికంగా 1,09,531 క్రియాశీల కేసులు ఉండగా.. నాగ్‌పూర్‌లో 64,554, ముంబయిలో 56,465, ఠానేలో 45516 చొప్పున ఉన్నాయి.

సంబంధిత వార్తలు

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments