Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 891మంది మృతి

Webdunia
మంగళవారం, 4 మే 2021 (22:33 IST)
మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 51,880 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఒక్క రోజు వ్యవధిలో 65,934 మంది కరోనా నుంచి కోలుకోగా.. 891 మంది కొవిడ్‌ వల్ల చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,41,910 యాక్టివ్‌ కేసులున్నాయి. 
 
ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 71,742కు చేరింది. మరోవైపు ముంబైలోనూ ఒక్క రోజే కొత్తగా 2,554 కేసులు నమోదయ్యాయి. మరో 62 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 6,41,910 క్రియాశీల కేసులు ఉన్నాయి. పుణెలో అత్యధికంగా 1,09,531 క్రియాశీల కేసులు ఉండగా.. నాగ్‌పూర్‌లో 64,554, ముంబయిలో 56,465, ఠానేలో 45516 చొప్పున ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments