Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త కేసులు 20 వేల పాజిటివ్ కేసులు - 200 కోట్ల మైలురాయికి టీకాలు

Webdunia
ఆదివారం, 17 జులై 2022 (12:37 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది గత కొన్ని రోజులుగా కొత్త కేసులు 20 వేలకు పైగా నమోదవుతున్నాయి. దీంతో క్రియాశీలక కేసులు 1.5 లక్షలకు చేరువ కావడం ఇపుడు ఆందోళన కలిగించే అంశం. దేశంలో కరోనా టీకా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ 200 కోట్ల మైలురాయికి సమీపిస్తుండటం విశేషం. 
 
ఇదే అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 3,92,569 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 20,528 కేసులు వెలుగులోకి వచ్చాయి. 
 
24 గంటల్లో కరోనాతో 49 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటివరకూ మృతి చెందిన వారి సంఖ్య 5,25,709కు చేరింది. శనివారం 17,790 మంది కోలుకోగా ఇప్పటివరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.3 కోట్లు (98.47 శాతం) దాటింది. ఇక క్రియాశీల కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 1,43,449 (0.33 శాతం)యాక్టివ్ కేసులు ఉన్నాయి.
 
దేశంలో టీకాల పంపిణీ నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న 25,59,840 మందికి టీకాలు వేయగా.. ఇప్పటివరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,99,98,89,097కు చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: హోంబాలేతో ఫిలింస్ తో ప్రభాస్ మూడు చిత్రాల ఒప్పందం

సంచితా శెట్టికి మథర్‌ థెరిసా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

NTR: బాక్సాఫీస్ విధ్వంసం చేయబోతోన్న వార్ 2 అంటూ కొత్త పోస్టర్

రవితేజకు పితృవియోగం - మెగా బ్రదర్స్ ప్రగాఢ సంతాపం

నెలలు నిండకముందే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments