Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా మరో 2124 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
బుధవారం, 25 మే 2022 (12:38 IST)
దేశంలో కొత్తగా మరో 2,124 కరనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోల్చితే ఈ కేసుల సంఖ్య 130 అధికంగా ఉన్నాయి. ఈ కొత్త కేసులతో కలుపుకుంటే దేశ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 4,31,42,192కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 14,971 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
అదేవిధంగా గడిచిన 24 గంటల్లో 17 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,26,02,714కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితలు రికవరీ కేసుల సంఖ్య 98.75 శాతంగా ఉంది. 
 
అలాగే, ఈ వైరస్ నుంచి మంగళవారం 1,977 మంది కోలుకున్నారు. రోజువారీ పాటివిటీ రేటు 0.46 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 0.49 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బావ బాగానే సంపాదించారు.. కానీ, మమ్మల్ని కొందరు మోసం చేశారు... డిస్కోశాంతి

నేత చీర కట్టుకున్న స్రీ లా యూనివర్సిటీ పేపర్ లీకేజ్ చిత్రం: బ్రహ్మానందం

Sathya Raj: భారీ ఎత్తున డేట్ మార్పుతో రిలీజ్ కాబోతోన్న త్రిబాణధారి బార్బరిక్

హారర్, లవ్, కామెడీ ఎంటర్టైనర్ తో లవ్ యూ రా చిత్రం

మండాడి శరవేగంగా చిత్రీకరణ, విలన్ గా సుహాస్ స్పెషల్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments