Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా మర 2,338 కోవిడ్ పాజిటివ్ కేసులు

Webdunia
మంగళవారం, 31 మే 2022 (11:07 IST)
దేశంలో కొత్తగా మరో 2,338 మందికి కరోనా వైరస్ సోకింది. గడిచిన 24 గంటల్లో ఈ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. అలాగే, కరోనా బాధితుల్లో 19 మంది చనిపోయారు. 
 
ప్రస్తుతం కొత్త కేసులతో కలుపుకుంటే 17,883 యాక్టివ్ కేసులు ఉండగా, తాజా కేసులతో కలిసి ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,58,087 మందికి ఈ వైరస్ సోకింది. 
 
మరోవైపు, 4,26,15,574 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 5,24,630 మంది ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా అతిపెద్ద కరోనా వ్యాక్సిన్ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటివరకు 1,93,45,19,805 మందికి వ్యాక్సిన్లు వేసినట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments