Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా మర 2,338 కోవిడ్ పాజిటివ్ కేసులు

Webdunia
మంగళవారం, 31 మే 2022 (11:07 IST)
దేశంలో కొత్తగా మరో 2,338 మందికి కరోనా వైరస్ సోకింది. గడిచిన 24 గంటల్లో ఈ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. అలాగే, కరోనా బాధితుల్లో 19 మంది చనిపోయారు. 
 
ప్రస్తుతం కొత్త కేసులతో కలుపుకుంటే 17,883 యాక్టివ్ కేసులు ఉండగా, తాజా కేసులతో కలిసి ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,58,087 మందికి ఈ వైరస్ సోకింది. 
 
మరోవైపు, 4,26,15,574 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 5,24,630 మంది ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా అతిపెద్ద కరోనా వ్యాక్సిన్ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటివరకు 1,93,45,19,805 మందికి వ్యాక్సిన్లు వేసినట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments