Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మరో 14,830 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

Webdunia
మంగళవారం, 26 జులై 2022 (10:28 IST)
దేశంలో కొత్తగా మరో 14,830 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో 4.29 లక్షల మందికి ఈ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా, ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. అలాగే, ఈ వైరస్ సోకిన వారిలో 36 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,47,512 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఆరోగ్య బులిటెన్‌లో పేర్కొంది. 
 
ఇకపోతే, ఈ వైరస్ బాధితుల్ల 18159 మంది కోలుకున్నారు. వీరితో కలుపుకుంటే ఇప్పటివరకు మొత్తం 4,32,46,829 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా వైరస్ వెలుగు చూసిన తర్వాత ఇప్పటివరకు మొత్తం 5,26,110 మందికి ప్రాణాలు కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments