Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ వ్యాప్తంగా 11 వేల కరోనా పాజిటివ్ కేసులు - మృతులు 28

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (11:01 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడం లేదు. గురువారం 12 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఈ సంఖ్య 11 వేలకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 11692 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. అలాగే, కరోనా వైరస్ నుంచి మరో 66170 మంది కోలుకున్నారు. 
 
దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ ప్రచురించిన గణాంకాల ప్రకారం.. 
గత 24 గంటలకు కొత్తగా కోవిడ్ సంక్రమణ సంఖ్య: 11,692.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కోవిడ్ క్రియాశీలక కేసుల సంఖ్య: 66,170.
ఇప్పటివరకు కోవిడ్ వైరస్ బాధితుల సంఖ్య: 4,48,69,684 (4.48 కోట్లు)
గత 24 గంటల సమయంలో డిస్చార్జ్ అయిన వారి సంఖ్య: 10,827
ఇప్పటివరకు కోవిడ్ వైరస్ కోలుకున్న వారి సంఖ్య: 4,42,72,256.
గత 24 గంటలకు మరణించిన వారి సంఖ్య: 28.
ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య: 5,31,258.
ఇప్పటివరకు వేసిన కోవిడ్ డోస్‌ల సంఖ్య 220.66 కోట్లు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

Manoj: తమిళ్ ఆఫర్లు వస్తున్నాయి, అన్ని భాషల్లో సినిమాలు చేయాలి : మనోజ్ మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం
Show comments