Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో భారీగా తగ్గిన కరోనా పాజివిట్ కేసులు

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (13:57 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా తగ్గిపోయాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 1259 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఆదివారంతో పోల్చుకుంటే కొంతమేరకు తగ్గాయి. అదేసమయంలో ఈ వైరస్ నుంచి 1705 మంది కోలుకో 35 మంది మృత్యువాతపడ్డారు. 
 
ప్రస్తుతం దేశంలో 15,378 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 4,24,85,534 మందికి కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా వల్ల ఇప్పటివరకు 5,21,070 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, దేశంలో ఇప్పటివరకు 1,83,53,90,499 డోసుల వ్యాక్సిన్లు వేశారు. ప్రస్తుతం కరోన్ రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

Niharika: సంగీత్ శోభన్ హీరోగా మరో సినిమాను నిర్మిస్తోన్న నిహారిక కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments